Exclusive

Publication

Byline

'దోస్త్' ప్రత్యేక విడత ప్రవేశాలు - వెబ్ ఆప్షన్లకు మరికొన్ని గంటలే గడవు..! 6న సీట్ల కేటాయింపు

Telangana,hyderabad, ఆగస్టు 3 -- తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు 'దోస్త్' కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఆగస్ట్ 2వ తేదీతో స్పెషల్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు ముగిశాయి. ప్రస్తుతం వెబ్ ఆప్షన్ల ప్ర... Read More


సంతాన సాఫల్య కేంద్రాలపై సర్కార్ ఫోకస్ - తనిఖీలకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు

Hyderabad,telangana, ఆగస్టు 3 -- ఐవీఎఫ్, సరోగసీ ముసుగులో నడుస్తున్న శిశువుల విక్రయ రాకెట్ హైదరాబాద్ పోలీసులు ఛేదించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ ఐవ... Read More


ఏపీలో డిగ్రీ ప్రవేశాలకు షెడ్యూల్ ఖరారు - ఇవిగో తేదీలు

Andhrapradesh, ఆగస్టు 3 -- ఏపీలో డిగ్రీ ప్రవేశాలపై ఎట్టకేలకు ప్రకటన వచ్చేసింది. కౌన్సెలింగ్‌ ప్రక్రియ కోసం ఉన్నత విద్యా మండలి షెడ్యూల్‌ ను ఖరారు చేసింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను ఆగస్ట్ 18వ తే... Read More


'మీ జ్ఞానానికి నా జోహార్లు'- కవితకు జగదీశ్ రెడ్డి కౌంటర్..! బీఆర్ఎస్ లో డైలాగ్ వార్

భారతదేశం, ఆగస్టు 3 -- బీఆర్ఎస్ పార్టీలో మరోసారి కవిత వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలంగా సొంత పార్టీలోని పలువురు నేతలను ఉద్దేశిస్తూ కవిత తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. పార్టీలో కుట్రద... Read More


ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ 2025 : రేపు ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు - మీ అలాట్‌మెంట్‌ ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు

భారతదేశం, ఆగస్టు 3 -- ఏపీలో ఇంజినీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఫైనల్ ఫేజ్ సీట్లను సోమవారం(ఆగస్ట్ 4) కేటాయించనున్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లు కూడా ప... Read More


బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం - గ్రానైట్‌ క్వారీలో ఆరుగురి మృతి

Bapatla district, ఆగస్టు 3 -- బాపట్ల జిల్లాలో ఇవాళ ఘోర ప్రమాదం జరిగింది. బల్లికురవ సమీపంలో సత్యక్రిష్ణ గ్రానైట్‌ క్వారీలో బండరాళ్లు పడి ఆరుగురు కార్మికులు మృతి చెందారు. 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.... Read More


బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం - గ్రానైట్‌ క్వారీలో ఆరుగురు మృతి

Bapatla district, ఆగస్టు 3 -- బాపట్ల జిల్లాలో ఇవాళ ఘోర ప్రమాదం జరిగింది. బల్లికురవ సమీపంలో సత్యక్రిష్ణ గ్రానైట్‌ క్వారీలో బండరాళ్లు పడి ఆరుగురు కార్మికులు మృతి చెందారు. 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.... Read More


'కేసీఆర్‌ లేకుంటే ఈ లిల్లీపుట్‌ ఎవరు..?' మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై కవిత ఫైర్

Telangana, ఆగస్టు 3 -- బీఆర్ఎస్ నేతలపై ఎమ్మెల్సీ కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలను కనీసం బీఆర్ఎస్ నేతలు కనీసం ఖండించలేదన్నారు. ఈ అనుచిత వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస... Read More


ఏపీ జిల్లా కోర్టు ఉద్యోగాల అప్డేట్ : పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు - తాజా ప్రకటన ఇదే

Andhrapradesh, ఆగస్టు 3 -- ఏపీలోని జిల్లా కోర్టుల్లో ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు కోర్టుల్లో కలిపి మొత్తం 1,620 ఖాళీలను రిక్రూట్ చేయనున్నారు. అయి... Read More


తిరుమల : ఆగ‌స్టు 5 నుంచి శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు - ఈ తేదీల్లో ఆర్జితసేవలు రద్దు

Andhrapradesh,tirumala, ఆగస్టు 3 -- తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగ‌స్టు 5 నుంచి 7వ తేదీ వరకు పవిత్రోత్సవాలను నిర్వహించనున్నారు. ఆగ‌స్టు 4వ తేదీన అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏడాది పొడవునా ఆలయంలో... Read More